Bandi: తెలంగాణలో భాజపా అత్యధిక స్థానాల్లో గెలవబోతోంది: బండి సంజయ్‌

గ్యారెంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. వాటిని విస్మరించిందని కరీంనగర్ ఎంపీ బండిసంజయ్ ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలను మరోమారు మోసం చేసేందుకు సిద్ధమైందని దుయ్యబట్టారు. మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటామని డాంభికాలు పలికే కాంగ్రెస్ పార్టీ నేతలు ముందుగా వారి కూటమి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించాలని డిమాండ్ చేశారు. 

Published : 12 Apr 2024 18:28 IST

గ్యారెంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. వాటిని విస్మరించిందని కరీంనగర్ ఎంపీ బండిసంజయ్ ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలను మరోమారు మోసం చేసేందుకు సిద్ధమైందని దుయ్యబట్టారు. మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటామని డాంభికాలు పలికే కాంగ్రెస్ పార్టీ నేతలు ముందుగా వారి కూటమి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించాలని డిమాండ్ చేశారు. 

Tags :

మరిన్ని