Bandi: తెలంగాణలో భాజపా అత్యధిక స్థానాల్లో గెలవబోతోంది: బండి సంజయ్
గ్యారెంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. వాటిని విస్మరించిందని కరీంనగర్ ఎంపీ బండిసంజయ్ ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలను మరోమారు మోసం చేసేందుకు సిద్ధమైందని దుయ్యబట్టారు. మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటామని డాంభికాలు పలికే కాంగ్రెస్ పార్టీ నేతలు ముందుగా వారి కూటమి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Published : 12 Apr 2024 18:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నీ ఓటు ఎటువైపు పోవాలో నీ చేతుల్లోనే ఉంది.. ఓటు విలువ చెప్పిన హీరోలు
-
గురుద్వారలో మోదీ సేవ.. భక్తులకు స్వయంగా వడ్డించిన ప్రధాని
-
పాత మిత్రుడు కనిపించగానే ధోనీ ఏం చేశాడంటే..!
-
పుతిన్ కీలక నిర్ణయం.. రక్షణ మంత్రిగా షోయిగు తొలగింపు
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 400 పాయింట్లు కుంగిన సెన్సెక్స్