PM Modi: సరిహద్దులను బలోపేతం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలం: ప్రధాని మోదీ
గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటంలో విఫలమయ్యాయని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. ఇప్పుడు భాజపా సారథ్యంలోని బలమైన ప్రభుత్వ హయాంలో ఉగ్రవాదులను వారి భూభాగంలోనే సైనికులు ఏరిపారేస్తున్నారని చెప్పారు. పదేళ్లలో తమ ప్రభుత్వం దేశాన్ని గతంతో పోలిస్తే ఎన్నో రెట్లు బలంగా మార్చిందని పేర్కొన్నారు.
Published : 11 Apr 2024 16:19 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైపై పంజాబ్ విజయం.. ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవం
-
అనిల్ రావిపూడిని కొడితే రూ. 10 వేలు ఇస్తా: రాజమౌళి
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
-
130 స్కూళ్లకు బెదిరింపు మెయిల్.. ఎన్నికల వేళ ఉగ్ర కుట్రేనా?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?