PM Modi: సరిహద్దులను బలోపేతం చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు విఫలం: ప్రధాని మోదీ

గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటంలో విఫలమయ్యాయని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. ఇప్పుడు భాజపా సారథ్యంలోని బలమైన ప్రభుత్వ హయాంలో ఉగ్రవాదులను వారి భూభాగంలోనే సైనికులు ఏరిపారేస్తున్నారని చెప్పారు. పదేళ్లలో తమ ప్రభుత్వం దేశాన్ని గతంతో పోలిస్తే ఎన్నో రెట్లు బలంగా మార్చిందని పేర్కొన్నారు.

Published : 11 Apr 2024 16:19 IST

గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటంలో విఫలమయ్యాయని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. ఇప్పుడు భాజపా సారథ్యంలోని బలమైన ప్రభుత్వ హయాంలో ఉగ్రవాదులను వారి భూభాగంలోనే సైనికులు ఏరిపారేస్తున్నారని చెప్పారు. పదేళ్లలో తమ ప్రభుత్వం దేశాన్ని గతంతో పోలిస్తే ఎన్నో రెట్లు బలంగా మార్చిందని పేర్కొన్నారు.

Tags :

మరిన్ని