Congress: గెలుపే లక్ష్యంగా చేవెళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టిన కాంగ్రెస్
లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ (Congress) చేవెళ్లపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇక్కడి నుంచి పోటీలో ఉన్న గడ్డం రంజిత్ రెడ్డిని గెలిపించుకోవడమే ధ్యేయంగా తన వ్యూహాలను అమలు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో బరిలోకి దిగిన సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి సైతం క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులకు దగ్గరవుతూ తన గెలుపు కోసం శ్రమిస్తున్నారు.
Updated : 16 Apr 2024 12:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!