Mallu Ravi: ప్రజలకు జవాబుదారీగా ఉండడమే మా ప్రభుత్వ ఉద్దేశం: మల్లు రవి

కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి భారీగా ప్రజలు కదిలి వచ్చారని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. ప్రజలకు జవాబుదారిగా ఉండడమే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. పదేళ్లుగా పేరుకుపోయిన సమస్యల పరిష్కారం కోసం వారంతా ప్రజాదర్బార్‌కు తరలి వచ్చారన్నారు. 

Updated : 08 Dec 2023 16:50 IST

కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి భారీగా ప్రజలు కదిలి వచ్చారని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. ప్రజలకు జవాబుదారిగా ఉండడమే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. పదేళ్లుగా పేరుకుపోయిన సమస్యల పరిష్కారం కోసం వారంతా ప్రజాదర్బార్‌కు తరలి వచ్చారన్నారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు