Congress: బిర్లామందిర్‌లో కాంగ్రెస్‌ నేతల ప్రత్యేక పూజలు

హైదరాబాద్‌లోని నాంపల్లి దర్గాను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth reddy), తెలంగాణ కాంగ్రెస్‌ (Congress) రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, పలువురు కాంగ్రెస్‌ నేతలు సందర్శించారు. అనంతరం బిర్లామందిర్‌లో వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు పెట్టి రేవంత్ రెడ్డి పూజలు చేశారు.

Published : 29 Nov 2023 15:12 IST

హైదరాబాద్‌లోని నాంపల్లి దర్గాను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth reddy), తెలంగాణ కాంగ్రెస్‌ (Congress) రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, పలువురు కాంగ్రెస్‌ నేతలు సందర్శించారు. అనంతరం బిర్లామందిర్‌లో వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు పెట్టి రేవంత్ రెడ్డి పూజలు చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు