Vivek Venkataswamy: తెలంగాణలో ప్రజలకు సేవచేసే ప్రభుత్వం ఏర్పడింది: ఎమ్మెల్యే వివేక్‌

తిరుమల శ్రీవారిని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకట స్వామి (Vivek Venkataswamy) దర్శించుకున్నారు. ఇవాళ శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో ప్రజలకు సేవ చేసే ప్రభుత్వం వచ్చిందన్నారు. ప్రజల సొమ్మును మాజీ సీఎం కేసీఆర్ దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

Published : 09 Dec 2023 12:15 IST

తిరుమల శ్రీవారిని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకట స్వామి (Vivek Venkataswamy) దర్శించుకున్నారు. ఇవాళ శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో ప్రజలకు సేవ చేసే ప్రభుత్వం వచ్చిందన్నారు. ప్రజల సొమ్మును మాజీ సీఎం కేసీఆర్ దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

Tags :

మరిన్ని