Jeevan Reddy: కాళేశ్వరానికి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఇవ్వలేదు: ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఇవ్వలేదని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి తెలిపారు. కమిషన్ అనుమతి లేనప్పుడు ఆర్థిక సంస్థలు నిధులు కూడా ఇవ్వకూడదన్నారు. కాళేశ్వరానికి సాంకేతిక అనుమతులు సక్రమంగా లేవని, నిర్మాణ లోపాలపై జ్యుడిషియల్ విచారణ వేయాలని కోరారు. న్యాయవిచారణ జరిపితేనే వాస్తవాలు బయటకొస్తాయని చెప్పారు.
Updated : 08 Dec 2023 16:41 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి