Sharmila: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యక హోదా ఇస్తాం: షర్మిల
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పదేళ్ల పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. విజయవాడలోని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నేతల తొమ్మిది గ్యారెంటీలను ఆమె ప్రకటించారు. గడగడపకు ఆ హామీలను తీసుకెళ్లాలని నేతలకు పిలుపునిచ్చారు
Published : 30 Mar 2024 14:44 IST
Tags :