Congress: కాంగ్రెస్‌లో‌ ఆ నాలుగు స్థానాల అభ్యర్థులపై ఇంకా రాని స్పష్టత!

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు ఇప్పటి వరకు 13మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ నాయకత్వం.. మిగిలిన స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై దృష్టి సారించింది. ఖమ్మం, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ నియోజకవర్గాలకు పీటముడి వీడకపోవటంతో నేతల సమన్వయానికి చర్యలు చేపట్టింది. ఈ మేరకు స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ హరీశ్ చౌదరి ఇవాళ హైదరాబాద్ రానున్నారు.

Updated : 28 Mar 2024 14:37 IST

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు ఇప్పటి వరకు 13మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ నాయకత్వం.. మిగిలిన స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై దృష్టి సారించింది. ఖమ్మం, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ నియోజకవర్గాలకు పీటముడి వీడకపోవటంతో నేతల సమన్వయానికి చర్యలు చేపట్టింది. ఈ మేరకు స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ హరీశ్ చౌదరి ఇవాళ హైదరాబాద్ రానున్నారు.

Tags :

మరిన్ని