Congress: కాంగ్రెస్లో ఆ నాలుగు స్థానాల అభ్యర్థులపై ఇంకా రాని స్పష్టత!
తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు ఇప్పటి వరకు 13మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ నాయకత్వం.. మిగిలిన స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై దృష్టి సారించింది. ఖమ్మం, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ నియోజకవర్గాలకు పీటముడి వీడకపోవటంతో నేతల సమన్వయానికి చర్యలు చేపట్టింది. ఈ మేరకు స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ హరీశ్ చౌదరి ఇవాళ హైదరాబాద్ రానున్నారు.
Updated : 28 Mar 2024 14:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు