TS News: 4 స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన.. మరో నాలుగింటిపై పీటముడి

తెలంగాణలో మరో నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ (Congress) పార్టీ బుధవారం రాత్రి అభ్యర్థులను ప్రకటించింది. నిజామాబాద్‌ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మెదక్‌ నుంచి నీలం మధు ముదిరాజ్‌, ఆదిలాబాద్‌ నుంచి ఆత్రం సుగుణ, భువనగిరి నుంచి చామల కిరణ్‌కుమార్‌రెడ్డిలకు అవకాశం కల్పించారు.  ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌ స్థానాల అభ్యర్థిత్వాలు ఇంకా కొలిక్కి రాలేదు.

Published : 28 Mar 2024 09:42 IST

తెలంగాణలో మరో నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ (Congress) పార్టీ బుధవారం రాత్రి అభ్యర్థులను ప్రకటించింది. నిజామాబాద్‌ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మెదక్‌ నుంచి నీలం మధు ముదిరాజ్‌, ఆదిలాబాద్‌ నుంచి ఆత్రం సుగుణ, భువనగిరి నుంచి చామల కిరణ్‌కుమార్‌రెడ్డిలకు అవకాశం కల్పించారు.  ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌ స్థానాల అభ్యర్థిత్వాలు ఇంకా కొలిక్కి రాలేదు.

Tags :

మరిన్ని