TS News: నేడు హైదరాబాద్‌కు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌

తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల కార్యాచరణపై చర్చించి, రూట్‌మ్యాప్‌ సిద్ధం చేసేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇవాళ హైదరాబాద్‌ రానున్నారు. సాయంత్రం 7 గంటలకు శంషాబాద్‌ నోవాటెల్‌ హోటల్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దీపాదాస్‌ మున్షీలతోపాటు ముఖ్యనాయకులు కేసీ వేణుగోపాల్‌తో భేటీ అవుతారు. రాజకీయ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు కూడా ఈ సమావేశంలో పాల్గొని నియోజకవర్గాల వారీగా తాజా రాజకీయ పరిణామాలపై వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.    

Published : 14 Apr 2024 10:13 IST

తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల కార్యాచరణపై చర్చించి, రూట్‌మ్యాప్‌ సిద్ధం చేసేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇవాళ హైదరాబాద్‌ రానున్నారు. సాయంత్రం 7 గంటలకు శంషాబాద్‌ నోవాటెల్‌ హోటల్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దీపాదాస్‌ మున్షీలతోపాటు ముఖ్యనాయకులు కేసీ వేణుగోపాల్‌తో భేటీ అవుతారు. రాజకీయ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు కూడా ఈ సమావేశంలో పాల్గొని నియోజకవర్గాల వారీగా తాజా రాజకీయ పరిణామాలపై వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.    

Tags :

మరిన్ని