TS News: కాంగ్రెస్‌ పార్టీలోకి చేరికల ప్రవాహం

లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌లోకి చేరికల ప్రవాహం కొనసాగుతోంది. భారాసకు చెందిన కీలక నేతలు ఆ పార్టీని వీడి హస్తం గూటికి చేరుతున్నారు. ఈ క్రమంలోనే భారాస సెక్రటరీ జనరల్ కే.కేశవరావు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. కేకే తన కుమార్తె, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మితో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. భారాసకు చెందిన మరో కీలక నేత, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, తన కుమార్తె కావ్యతో కలిసి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు ఆయన నివాసానికి వెళ్లి పార్టీలో చేరే అంశంపై చర్చించారు.

Updated : 29 Mar 2024 14:56 IST

లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌లోకి చేరికల ప్రవాహం కొనసాగుతోంది. భారాసకు చెందిన కీలక నేతలు ఆ పార్టీని వీడి హస్తం గూటికి చేరుతున్నారు. ఈ క్రమంలోనే భారాస సెక్రటరీ జనరల్ కే.కేశవరావు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. కేకే తన కుమార్తె, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మితో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. భారాసకు చెందిన మరో కీలక నేత, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, తన కుమార్తె కావ్యతో కలిసి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు ఆయన నివాసానికి వెళ్లి పార్టీలో చేరే అంశంపై చర్చించారు.

Tags :

మరిన్ని