Kadiyam Srihari: కాంగ్రెస్‌లో చేరే అంశంపై ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం: కడియం శ్రీహరి

కాంగ్రెస్‌లో చేరే అంశంపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తానని భారాస కీలక నేత, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) తెలిపారు. కడియం కుమార్తె, వరంగల్ భారాస అభ్యర్థి కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించగా శ్రీహరి పార్టీని వీడుతున్నట్లు స్పష్టమైంది. ఈ తరుణంలోనే కాంగ్రెస్ పార్టీ నేతలు కడియంతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లి కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానించారు. 

Published : 29 Mar 2024 15:24 IST

కాంగ్రెస్‌లో చేరే అంశంపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తానని భారాస కీలక నేత, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) తెలిపారు. కడియం కుమార్తె, వరంగల్ భారాస అభ్యర్థి కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించగా శ్రీహరి పార్టీని వీడుతున్నట్లు స్పష్టమైంది. ఈ తరుణంలోనే కాంగ్రెస్ పార్టీ నేతలు కడియంతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లి కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానించారు. 

Tags :

మరిన్ని