Congress: తెలంగాణలో మరింత మెరుగుపడిన కాంగ్రెస్‌.. సర్వేల్లో వెల్లడి

తెలంగాణలో అధికారం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ (congress) పార్టీ పరిస్థితి మరింత మెరుగైనట్లు సర్వేలు తేల్చాయి. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సునీల్ కనుగోలు నిర్వహించిన సర్వేలలో దాదాపు 12 లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటర్ల శాతం పెరిగినట్లు తేల్చింది. తాజాగా నియోజకవర్గానికి ముగ్గురు నుంచి నలుగురు ఆశావహులపై సర్వేలు నిర్వహించే కార్యక్రమాన్ని ఒకటీ, రెండు రోజుల్లో చేపట్టేందుకు సునీల్ కనుగోలు బృందం సమాయత్తమవుతోంది.  

Updated : 29 Feb 2024 11:02 IST

తెలంగాణలో అధికారం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ (congress) పార్టీ పరిస్థితి మరింత మెరుగైనట్లు సర్వేలు తేల్చాయి. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సునీల్ కనుగోలు నిర్వహించిన సర్వేలలో దాదాపు 12 లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటర్ల శాతం పెరిగినట్లు తేల్చింది. తాజాగా నియోజకవర్గానికి ముగ్గురు నుంచి నలుగురు ఆశావహులపై సర్వేలు నిర్వహించే కార్యక్రమాన్ని ఒకటీ, రెండు రోజుల్లో చేపట్టేందుకు సునీల్ కనుగోలు బృందం సమాయత్తమవుతోంది.  

Tags :

మరిన్ని