Parvathipuram: పార్వతీపురం జిల్లాలో నత్తనడకన సాగుతున్న ఆసుపత్రి పనులు
పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన ప్రాంతానికి ఏకైక ఆధారమైన ప్రాంతీయ ఆసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఆసుపత్రిగా ప్రకటించింది. ఈ మేరకు భవన నిర్మాణానికి రూ.21కోట్ల అంచనాతో రెండేళ్ల క్రితం శంకుస్థాపన చేసింది. వీటితోపాటు ఆసుపత్రి పాత భవనం ఆధునీకరణ పనులూ నత్తనడకన కొనసాగుతున్నాయి. దీంతో రోగులకు తిప్పలు తప్పటం లేదు.
Published : 07 Mar 2024 19:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ధోనీకిదే చివరి సీజనా? విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
-
అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం: జీవన్రెడ్డి
-
స్వాతి మాలీవాల్పై దాడి ఘటన.. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ అరెస్ట్
-
మళ్లీ ట్రెండింగ్లోకి రాజమౌళి - మహేశ్ల ప్రాజెక్ట్.. కారణమిదే!
-
23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
-
ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప