Vijayawada: వాంబే కాలనీ వాసులకు కలుషిత నీరే దిక్కు..!

దాదాపుగా 20వేల మంది వరకు నివసించే కాలనీ అది. పేద, మధ్యతరగతి ప్రజల నివాస సముదాయం. కానీ వీరికి తాగేందుకు మాత్రం కలుషిత నీరే దిక్కు. కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యంతో.. ప్రాణాధారమైన నీటిని తాగి వ్యాధుల బారిన పడుతున్నారు

Published : 29 Mar 2024 13:03 IST

దాదాపుగా 20వేల మంది వరకు నివసించే కాలనీ అది. పేద, మధ్యతరగతి ప్రజల నివాస సముదాయం. కానీ వీరికి తాగేందుకు మాత్రం కలుషిత నీరే దిక్కు. కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యంతో.. ప్రాణాధారమైన నీటిని తాగి వ్యాధుల బారిన పడుతున్నారు

Tags :

మరిన్ని