Coromandel Express: పట్టాలెక్కిన కోరమాండల్ ఎక్స్ప్రెస్.. సేవలు షురూ
మూడు రైళ్ల పెను విషాదం అనంతరం కోరమాండల్ ఎక్స్ప్రెస్ (Coromandel Express) మళ్లీ పట్టాలెక్కింది. బుధవారం పశ్చిమ బెంగాల్లోని షాలిమార్ నుంచి చెన్నైకి రైలు బయలుదేరింది. ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే రెండు ప్రధాన మార్గాలను రైల్వే సిబ్బంది అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం బాలేశ్వర్ మార్గంలో రైళ్లు యధావిధిగానే తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో షాలిమార్ - చెన్నై కోరమాండల్ ఎక్స్ప్రెస్ను తిరిగి పట్టాలెక్కించారు.
Updated : 07 Jun 2023 17:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
-
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్
-
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైకాపా నేతలు
-
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
-
రూ.27 అధిక వసూలు.. ఉబర్ ఇండియాకు రూ.28,000 జరిమానా
-
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు