CPI: పోలీసుల వైఫల్యం వల్లే.. ఎన్నికల వేళ ఏపీలో హింస!: సీపీఐ రామకృష్ణ

ఐదేళ్ల జగన్‌ పాలనలో పోలీసులు తమ విధులను మరిచి వైకాపా సేవకులుగా మారారని సీపీఐ (CPI) రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) విమర్శించారు.

Published : 24 May 2024 18:58 IST

ఐదేళ్ల జగన్‌ పాలనలో పోలీసులు తమ విధులను మరిచి వైకాపా సేవకులుగా మారారని సీపీఐ (CPI) రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) విమర్శించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్‌ రోజున, అనంతరం హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు