CPI Ramakrishna: ‘మోదీ గ్యారంటీ’.. భాజపా మరోమారు ప్రజలను మోసం చేసే ప్రయత్నం: సీపీఐ రామకృష్ణ

రాబోయే ఎన్నికల్లో ‘మోదీ గ్యారంటీ’ పేరుతో మరోమారు ప్రధాని మోదీ దేశ ప్రజలను మోసగించాలని చూస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేటి వరకు భాజపా సర్కారు అమలు చేయలేదన్నారు. భాజపా అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని గతంలో ఇచ్చిన హామీలను నేటి వరకు అమలు చేయలేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

Published : 14 Apr 2024 16:19 IST

రాబోయే ఎన్నికల్లో ‘మోదీ గ్యారంటీ’ పేరుతో మరోమారు ప్రధాని మోదీ దేశ ప్రజలను మోసగించాలని చూస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేటి వరకు భాజపా సర్కారు అమలు చేయలేదన్నారు. భాజపా అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని గతంలో ఇచ్చిన హామీలను నేటి వరకు అమలు చేయలేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

Tags :

మరిన్ని