CPI Narayana: ఎన్నికల బాండ్లు.. ఏ పార్టీకి ఎంతిచ్చారో తేలాలి!: సీపీఐ నారాయణ
ఎన్నికల బాండ్ల రూపంలో ఏ పార్టీకి ఎంత డబ్బు ఇచ్చారో తేలాల్సిందేనని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. ఎన్నికల బాండ్లకు సంబంధించి జరిగిన అవకతవకలకు కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా బాధ్యత వహించాలని కోరారు. ఎస్బీఐపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Published : 16 Mar 2024 15:36 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్