CPI: పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది: రామకృష్ణ

పింఛన్ల పంపిణీ ఆలస్యానికి జగన్ సర్కార్, అధికార యంత్రాంగమే బాధ్యత వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) డిమాండ్‌ చేశారు. పింఛన్ల పంపిణీలో వాలంటీర్లను వినియోగించరాదని మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిందని గుర్తుచేశారు. పింఛన్ల పంపిణీపై అధికార వైకాపా కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. అధికార పార్టీ నేతలు చెప్పగానే రాజీనామాలు చేయడానికి వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులా? వైకాపా కార్యకర్తలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Published : 02 Apr 2024 13:32 IST

పింఛన్ల పంపిణీ ఆలస్యానికి జగన్ సర్కార్, అధికార యంత్రాంగమే బాధ్యత వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) డిమాండ్‌ చేశారు. పింఛన్ల పంపిణీలో వాలంటీర్లను వినియోగించరాదని మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిందని గుర్తుచేశారు. పింఛన్ల పంపిణీపై అధికార వైకాపా కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. అధికార పార్టీ నేతలు చెప్పగానే రాజీనామాలు చేయడానికి వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులా? వైకాపా కార్యకర్తలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Tags :

మరిన్ని