CPI: పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది: రామకృష్ణ
పింఛన్ల పంపిణీ ఆలస్యానికి జగన్ సర్కార్, అధికార యంత్రాంగమే బాధ్యత వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) డిమాండ్ చేశారు. పింఛన్ల పంపిణీలో వాలంటీర్లను వినియోగించరాదని మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిందని గుర్తుచేశారు. పింఛన్ల పంపిణీపై అధికార వైకాపా కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. అధికార పార్టీ నేతలు చెప్పగానే రాజీనామాలు చేయడానికి వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులా? వైకాపా కార్యకర్తలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published : 02 Apr 2024 13:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్