YSRCP: వైకాపా కరెంటు ఛార్జీల మోత.. పేదలకు ఐదేళ్లూ షాక్‌ల మీద షాక్‌లు!

అధికార కాంక్షతో, సీఎం కుర్చీపై మోహంతో పాదయాత్ర పేరిట ఊరువాడా తిరిగిన జగన్.. అనేక హామీలతో ప్రజలను బురిడీ కొట్టించారు. అందులో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాననే హామీ ఒకటి. దీనిని నమ్మిన సామాన్య ప్రజలు.. ఓ సారి ఓటేసి చూద్దాం తగ్గిస్తారేమో అని ఆశ పెట్టుకున్నారు. కానీ, ఏడాది తిరిగే సరికే విద్యుత్ ఛార్జీలు పెంచి వినియోగదారులకు షాక్ ఇచ్చారు. అలా ఐదేళ్లలో ఐదుసార్లు ఇష్టారీతిన కరెంటు బిల్లులు పెంచుకుంటూ పోయింది వైకాపా ప్రభుత్వం. ఇదేనా పేదలపై వైకాపా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని ప్రజలు నిలదీస్తున్నారు?

Published : 14 Apr 2024 22:31 IST

అధికార కాంక్షతో, సీఎం కుర్చీపై మోహంతో పాదయాత్ర పేరిట ఊరువాడా తిరిగిన జగన్.. అనేక హామీలతో ప్రజలను బురిడీ కొట్టించారు. అందులో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాననే హామీ ఒకటి. దీనిని నమ్మిన సామాన్య ప్రజలు.. ఓ సారి ఓటేసి చూద్దాం తగ్గిస్తారేమో అని ఆశ పెట్టుకున్నారు. కానీ, ఏడాది తిరిగే సరికే విద్యుత్ ఛార్జీలు పెంచి వినియోగదారులకు షాక్ ఇచ్చారు. అలా ఐదేళ్లలో ఐదుసార్లు ఇష్టారీతిన కరెంటు బిల్లులు పెంచుకుంటూ పోయింది వైకాపా ప్రభుత్వం. ఇదేనా పేదలపై వైకాపా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని ప్రజలు నిలదీస్తున్నారు?

Tags :

మరిన్ని