Vidadala Rajini: మంత్రి విడదల రజని భర్త వేధింపులు.. ఎస్పీకి ఎన్ఎస్యూఐ నేతల ఫిర్యాదు
దళిత యువకుణ్ని కిడ్నాప్ చేసి చంపేందుకు యత్నించిన వారిపై పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని మంత్రి విడదల రజని భర్త తమను ఒత్తిడి చేస్తున్నారని గుంటూరు ఎన్ఎస్యూఐ నేతలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నగరంపాలెం స్టేషన్ పరిధిలోని ఐటీసీ సుభాని హోటల్ వద్ద శనివారం తరుణ్ జైన్, అతని మిత్రులతో కలిసి తనను కిడ్నాప్ చేశారని ఎస్సీ యువకుడు నరసింహారావు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇంతవరకు నిందితులను అరెస్టు చేయలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published : 01 Apr 2024 17:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న
-
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!