Cinema News: కార్తీక్ రాజు, త్వరిత నగర్ జంటగా కొత్త చిత్రం..
కార్తీక్ రాజు, త్వరిత నగర్ జంటగా దండమూడి బాక్సాఫీసు, సాయి స్రవంతి మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న కొత్త చిత్రం.. హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. అంజీరామ్ దర్శకత్వంలో దండమూడి అవనింద్ర కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహుర్తపు సన్నివేశానికి గాయకుడు మనో కెమెరా స్విచ్చాన్ చేయగా.. యువ కథానాయకుడు ఆకాశ్ పూరి గౌరవ దర్శకత్వం వహించాడు. గేయ రచయిత భాస్కర భట్ల స్క్రిప్ట్ అందించారు.
Updated : 11 Nov 2022 20:56 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!