Cinema News: కార్తీక్ రాజు, త్వరిత నగర్ జంటగా కొత్త చిత్రం..

కార్తీక్ రాజు, త్వరిత నగర్ జంటగా దండమూడి బాక్సాఫీసు, సాయి స్రవంతి మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న కొత్త చిత్రం.. హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. అంజీరామ్ దర్శకత్వంలో దండమూడి అవనింద్ర కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహుర్తపు సన్నివేశానికి గాయకుడు మనో కెమెరా స్విచ్చాన్ చేయగా.. యువ కథానాయకుడు ఆకాశ్ పూరి గౌరవ దర్శకత్వం వహించాడు. గేయ రచయిత భాస్కర భట్ల స్క్రిప్ట్ అందించారు.

Updated : 11 Nov 2022 20:56 IST

Tags :

మరిన్ని