AP News: కేసుల వివరాలివ్వడానికి జాప్యం ఎందుకు?: హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వివిధ ఠాణాల్లో తమపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలంటూ ఎన్నికల్లో పోటీ చేసే పలువురు అభ్యర్థులు చేసిన విజ్ఞప్తి విషయంలో పోలీసులు స్పందించకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. నెల రోజుల కిందట పిటిషనర్లు డీజీపీకి విజ్ఞప్తి చేశారని గుర్తుచేసింది. ఇవ్వాలనుకుంటే ఒక్కరోజులో అందించవచ్చని వ్యాఖ్యానించింది. ఇంతకాలం ఏం చేస్తున్నారని నిలదీసింది. పోలీసుల వద్ద సమాచారం ఉంటుందని, కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని రెండుమూడు గంటల్లోనే వాటిని అందించవచ్చని తెలిపింది.
Published : 13 Apr 2024 10:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి