Vizag: విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ జట్టు

ఐపీఎల్‌ 2024లో భాగంగా ఆదివారం పీఎంపాలెం మైదానంలో జరిగే మ్యాచ్‌ కోసం దిల్లీ క్యాపిటల్స్‌ జట్టు విశాఖకు చేరుకుంది. ఆటగాళ్లు విశాఖ నుంచి రాడిసన్ బ్లూ హోటల్‌కు బయలుదేరారు. దిల్లీ- చెన్నై జట్ల మధ్య ఆదివారం విశాఖలో మ్యాచ్‌ జరగనుంది.

Published : 29 Mar 2024 20:33 IST

ఐపీఎల్‌ 2024లో భాగంగా ఆదివారం పీఎంపాలెం మైదానంలో జరిగే మ్యాచ్‌ కోసం దిల్లీ క్యాపిటల్స్‌ జట్టు విశాఖకు చేరుకుంది. ఆటగాళ్లు విశాఖ నుంచి రాడిసన్ బ్లూ హోటల్‌కు బయలుదేరారు. దిల్లీ- చెన్నై జట్ల మధ్య ఆదివారం విశాఖలో మ్యాచ్‌ జరగనుంది.

Tags :

మరిన్ని