ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట.. మధ్యంతర బెయిల్ నిరాకరణ
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు. మరోమారు బెయిల్ కోసం చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన రౌస్ అవెన్యూ కోర్టు.. జ్యుడీషియల్ కస్టడీని ఈనెల 23వరకు పొడిగించింది. దిల్లీ మద్యం కేసుతో తనకెలాంటి సంబంధం లేదని.. కోర్టు రాసిన లేఖలో కవిత పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థలు చెబుతున్నట్లుగా.. తనకు ఆర్ధిక లబ్ధి చేకూరలేదని తెలిపారు.
Published : 09 Apr 2024 20:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం
-
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్బ్యాంక్’ కమాండర్ హతం!
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
-
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?