India - Pakistan: మరో 6 నెలల్లో పాక్ డ్రోన్లకు చెక్!
సరిహద్దుల్లో డ్రోన్ల సమస్యకు భారత్ చెక్ పెట్టనుంది. పాకిస్థాన్ నుంచి భారత్కు డ్రోన్ల ద్వారా అక్రమంగా సరఫరా అవుతున్న మాదకద్రవ్యాలు, ఆయుధాలకు మరో 6 నెలల్లో అడ్డుకట్ట పడనుంది. ఇందుకోసం దేశీయంగా యాంటీ-డ్రోన్ సాంకేతికత రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ట్రయల్స్ దశలో ఉన్న ఈ టెక్నాలజీ త్వరలోనే అందుబాటులోకి రానుంది.
Updated : 04 Jan 2024 01:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు
-
భర్త మద్దతుగా మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య
-
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక