Dharani: మార్చి తొలి వారంలో ధరణి సమస్యల పరిష్కారం!: సీఎం రేవంత్‌ రెడ్డి

ధరణి పెండింగ్ దరఖాస్తుల్ని మార్చి తొలి వారంలో తహశీల్దారు కార్యాలయాల్లో పరిష్కరించేలా విధివిధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పోర్టల్ నిర్వహణ విదేశీ కంపెనీ చేతుల్లో పెట్టడంపై విచారణ జరపాలని స్పష్టంచేశారు.

Published : 25 Feb 2024 12:31 IST

ధరణి పెండింగ్ దరఖాస్తుల్ని మార్చి తొలి వారంలో తహశీల్దారు కార్యాలయాల్లో పరిష్కరించేలా విధివిధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పోర్టల్ నిర్వహణ విదేశీ కంపెనీ చేతుల్లో పెట్టడంపై విచారణ జరపాలని స్పష్టంచేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు