RGV: ‘జై అమరావతి’.. రామ్గోపాల్వర్మకు రాజధాని రైతుల నిరసన సెగ!
హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్ వద్ద ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్వర్మ (RGV)కు అమరావతి రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. ‘రాజధాని ఫైల్స్’ సినిమా ప్రెస్ మీట్కు అమరావతి రైతులు హాజరయ్యారు. అదే సమయంలో ‘వ్యూహం’ సినిమా ప్రెస్మీట్కు ఆర్జీవీ వచ్చారు. ఆయన వెళ్తుండగా.. ‘జై అమరావతి’ అంటూ రైతులు నినాదాలు చేశారు.
Published : 13 Feb 2024 18:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్