Viral Video: ‘వైకాపాకు ఒకసారి ఛాన్స్ ఇచ్చి మోసపోయాం’.. వైరల్గా దివ్యాంగుడి వీడియో!
పింఛన్ల పంపిణీకి సంబంధించి అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ దివ్యాంగుడు మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. పీలేరు నియోజకవర్గం కలికిరి మండలం మహల్ గ్రామానికి చెందిన షబ్బీర్ హుస్సేన్.. పింఛన్ల పంపిణీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే వైకాపాకు ఒకసారి ఛాన్స్ ఇచ్చినందుకు రాష్ట్రాన్ని నాశనం చేశారని వాపోయారు. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకపోవడంతో.. ఆ నిందను తెలుగుదేశం పార్టీపై రుద్దాలని చూస్తున్నారని ఆరోపించారు.
Published : 03 Apr 2024 21:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్