Viral Video: ‘వైకాపాకు ఒకసారి ఛాన్స్ ఇచ్చి మోసపోయాం’.. వైరల్‌గా దివ్యాంగుడి వీడియో!

పింఛన్ల పంపిణీకి సంబంధించి అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ దివ్యాంగుడు మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పీలేరు నియోజకవర్గం కలికిరి మండలం మహల్ గ్రామానికి చెందిన షబ్బీర్ హుస్సేన్.. పింఛన్ల పంపిణీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే వైకాపాకు ఒకసారి ఛాన్స్ ఇచ్చినందుకు రాష్ట్రాన్ని నాశనం చేశారని వాపోయారు. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకపోవడంతో.. ఆ నిందను తెలుగుదేశం పార్టీపై రుద్దాలని చూస్తున్నారని ఆరోపించారు. 

Published : 03 Apr 2024 21:37 IST

పింఛన్ల పంపిణీకి సంబంధించి అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ దివ్యాంగుడు మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పీలేరు నియోజకవర్గం కలికిరి మండలం మహల్ గ్రామానికి చెందిన షబ్బీర్ హుస్సేన్.. పింఛన్ల పంపిణీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే వైకాపాకు ఒకసారి ఛాన్స్ ఇచ్చినందుకు రాష్ట్రాన్ని నాశనం చేశారని వాపోయారు. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకపోవడంతో.. ఆ నిందను తెలుగుదేశం పార్టీపై రుద్దాలని చూస్తున్నారని ఆరోపించారు. 

Tags :

మరిన్ని