Guntur: తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో తాగునీటి కోసం గ్రామస్థులు రోడ్డెక్కారు. గుంటూరు- పర్చూరు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. 2 నెలల నుంచి నీటి సరఫరా సక్రమంగా లేదని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదన్నారు. నీటిని కొనుక్కునే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 16 Apr 2024 14:03 IST

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో తాగునీటి కోసం గ్రామస్థులు రోడ్డెక్కారు. గుంటూరు- పర్చూరు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. 2 నెలల నుంచి నీటి సరఫరా సక్రమంగా లేదని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదన్నారు. నీటిని కొనుక్కునే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని