Guntur: తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో తాగునీటి కోసం గ్రామస్థులు రోడ్డెక్కారు. గుంటూరు- పర్చూరు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. 2 నెలల నుంచి నీటి సరఫరా సక్రమంగా లేదని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదన్నారు. నీటిని కొనుక్కునే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Published : 16 Apr 2024 14:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!