భారాస అసమర్థత వల్లే నాడు రాష్ట్రంలో కరవు సంభవించింది: మంత్రి ఉత్తమ్
కరీంనగర్ పర్యటన సందర్భంగా.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు మండిపడ్డారు. గత ప్రభుత్వ అస్తవ్యస్త పాలన వల్లే రాష్ట్రంలో కరవు వచ్చిందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో రూ.వేల కోట్ల కుంభకోణం జరిగిందని విమర్శించారు. కమీషన్ల కోసమే గత ప్రభుత్వం.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
Published : 06 Apr 2024 16:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?