S Jaishankar: పాశ్చాత్య మీడియా తీరుపై మండిపడ్డ విదేశాంగ మంత్రి జైశంకర్

భారత ఎన్నికలపై దుష్ప్రచారం చేస్తున్న పాశ్చాత్య మీడియా తీరును విదేశాంగ మంత్రి జైశంకర్ ఎండగట్టారు. ఎన్నికల ఫలితాలను తేల్చుకోవడానికి కోర్టుకు వెళ్లేవారు భారత్‌కు హితబోధ చేస్తున్నారంటూ చురకలంటించారు.

Published : 15 May 2024 22:01 IST

భారత ఎన్నికలపై దుష్ప్రచారం చేస్తున్న పాశ్చాత్య మీడియా తీరును విదేశాంగ మంత్రి జైశంకర్ ఎండగట్టారు. ఎన్నికల ఫలితాలను తేల్చుకోవడానికి కోర్టుకు వెళ్లేవారు భారత్‌కు హితబోధ చేస్తున్నారంటూ చురకలంటించారు. దాదాపు రెండు శతాబ్దాల పాటు ప్రపంచంపై బలవంతంగా తమ విధానాలను రుద్దిన దేశాలు.. ఇంకా ఆ మనస్తత్వాన్ని వదులుకోలేకపోతున్నాయని ధ్వజమెత్తారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు