Election Commission: ఏపీలో వీఐపీల భద్రత వైఫల్యాలపై ఈసీ ఆగ్రహం

బస్సు యాత్రలో ఏపీ సీఎం జగన్‌పై రాయి దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. ఘటన వివరాలు ఇవ్వాలని సీఈవో మీనాను ఆదేశించింది. వీఐపీల భద్రతలో వరుస వైఫల్యాలు ఎందుకు తలెత్తుతున్నాయని అనుమానం వ్యక్తంచేసింది. ఘటనపై విజయవాడ సీపీ నుంచి సమగ్ర నివేదిక పంపాలని ఆదేశాలిచ్చింది.

Published : 14 Apr 2024 21:10 IST

బస్సు యాత్రలో ఏపీ సీఎం జగన్‌పై రాయి దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. ఘటన వివరాలు ఇవ్వాలని సీఈవో మీనాను ఆదేశించింది. వీఐపీల భద్రతలో వరుస వైఫల్యాలు ఎందుకు తలెత్తుతున్నాయని అనుమానం వ్యక్తంచేసింది. ఘటనపై విజయవాడ సీపీ నుంచి సమగ్ర నివేదిక పంపాలని ఆదేశాలిచ్చింది.

Tags :

మరిన్ని