Election Commission: ఏపీలో వీఐపీల భద్రత వైఫల్యాలపై ఈసీ ఆగ్రహం
బస్సు యాత్రలో ఏపీ సీఎం జగన్పై రాయి దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. ఘటన వివరాలు ఇవ్వాలని సీఈవో మీనాను ఆదేశించింది. వీఐపీల భద్రతలో వరుస వైఫల్యాలు ఎందుకు తలెత్తుతున్నాయని అనుమానం వ్యక్తంచేసింది. ఘటనపై విజయవాడ సీపీ నుంచి సమగ్ర నివేదిక పంపాలని ఆదేశాలిచ్చింది.
Published : 14 Apr 2024 21:10 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!