Economist Kutumba Rao: రూ.500 నోట్లు కూడా తగ్గిస్తే.. ఎన్నికల్లో ధన ప్రభావం తగ్గుతుంది!
రూ.2 వేల కరెన్సీ నోట్లు బ్యాంకుల్లో మార్చుకునేందుకు సామాన్యులకు పెద్దగా ఇబ్బందులు ఉండవని ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు కుటుంబరావు తెలిపారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం తగ్గుతుందని చెప్పారు. రూ.500 నోట్ల చలామణి కూడా తగ్గిస్తే ఎన్నికల్లో ధన ప్రభావం తగ్గుతుందని కుటుంబరావు అభిప్రాయపడ్డారు.
Updated : 20 May 2023 14:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్