Electoral Bonds: ఎన్నికల బాండ్ల వివరాలు ఇవ్వాల్సిందే!: సుప్రీంకోర్టు
ఎన్నికల బాండ్ల రూపంలో రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చినవారి వివరాలను వెల్లడించడానికి స్టేట్ బ్యాంకు గడువు కోరడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఎస్బీఐ 3 నెలల గడువు కోరగా.. 24 గంటల్లోనే వివరాలు ఈసీకి అందించాలని ఆదేశించింది. ఈనెల 15 సాయంత్రం కల్లా ఎస్బీఐ అందించిన వివరాలు బహిర్గతం చేయాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నిర్దేశించింది.
Published : 11 Mar 2024 19:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్