Kamareddy: ఈవీలో చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధం!

విద్యుత్‌ ద్విచక్రవాహనంలో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగింది. శివకృష్ణమూర్తి అనే వ్యక్తి తన ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనంపై పని నిమిత్తం మాయాబజార్ ప్రాంతానికి వచ్చారు. అకస్మాత్తుగా పొగలు రావడం గమనించిన ఆయన.. వాహనాన్ని పక్కకు నిలిపాడు. అనంతరం మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది.     

Updated : 11 Apr 2024 16:03 IST

విద్యుత్‌ ద్విచక్రవాహనంలో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగింది. శివకృష్ణమూర్తి అనే వ్యక్తి తన ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనంపై పని నిమిత్తం మాయాబజార్ ప్రాంతానికి వచ్చారు. అకస్మాత్తుగా పొగలు రావడం గమనించిన ఆయన.. వాహనాన్ని పక్కకు నిలిపాడు. అనంతరం మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది.     

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు