TS News: నాగార్జునసాగర్‌ నుంచి హైదరాబాద్‌కు అత్యవసర నీటి పంపింగ్‌

హైదరాబాద్‌ ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు జలమండలి.. నాగార్జునసాగర్‌లో అత్యవసర పంపింగ్‌ను ప్రారంభించింది.

Published : 21 Apr 2024 10:25 IST

హైదరాబాద్ ప్రజల తాగునీటి ఇబ్బందుల దృష్ట్యా జలమండలి నాగార్జునసాగర్‌లో అత్యవసర పంపింగ్‌ను ప్రారంభించింది. 10 పంపుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. 2017లో ఇలాగే నీటిని అందించిన జలమండలి ఏడేళ్ల తర్వాత అత్యవసర పంపింగ్  చేపట్టింది. మే 15 నుంచి ఎల్లంపల్లి జలాశయంలోనూ అత్యవసర పంపింగ్ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.  

Tags :

మరిన్ని