AP News: ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు విఫలం: బొప్పరాజు వెంకటేశ్వర్లు

జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు సఫలం కాలేదని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని చెప్పిందని బొప్పరాజు వెల్లడించారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం ఇంకా ఇబ్బందులు పెడుతోందని ఆయన వివరించారు.

Published : 23 Feb 2024 17:23 IST

జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు సఫలం కాలేదని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని చెప్పిందని బొప్పరాజు వెల్లడించారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం ఇంకా ఇబ్బందులు పెడుతోందని ఆయన వివరించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు