Ambati Rayudu: రాష్ట్ర విభజనతో ఏపీ చాలా కోల్పోయింది: అంబటి తిరుపతి రాయుడు

కులాల గోడలు బద్దలు కొడితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని భారత జట్టు మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు (Ambati Rayudu) తెలిపారు. గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన, యువత, రాజకీయాలకు సంబంధించి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు రాయిడు సమాధానాలిచ్చారు. విభజన వల్ల ఏపీ చాలా కోల్పోయిందని.. వాటన్నింటినీ సరిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సొంత రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలనే భావనతో ప్రజాజీవితంలోకి వస్తున్నట్లు తెలిపారు. 

Published : 29 Nov 2023 16:16 IST

కులాల గోడలు బద్దలు కొడితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని భారత జట్టు మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు (Ambati Rayudu) తెలిపారు. గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన, యువత, రాజకీయాలకు సంబంధించి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు రాయిడు సమాధానాలిచ్చారు. విభజన వల్ల ఏపీ చాలా కోల్పోయిందని.. వాటన్నింటినీ సరిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సొంత రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలనే భావనతో ప్రజాజీవితంలోకి వస్తున్నట్లు తెలిపారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు