Ganta: నాడు చంద్రబాబు శంకుస్థాపన చేసినవాటికే.. నేడు జగన్ భూమిపూజలు: గంటా శ్రీనివాసరావు
నాలుగేళ్ల క్రితమే భోగాపురం ఎయిర్పోర్ట్, అదాని డేటా సెంటర్లకు చంద్రబాబు (Chandrababu) శంకుస్థాపన చేశారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasarao) చెప్పారు. తెదేపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో మళ్లీ వాటికే సీఎం జగన్ (CM Jagan) భూమిపూజలు చేస్తున్నారని ఆరోపించారు. అవినాష్రెడ్డి అరెస్ట్పై రాష్ట్ర ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకే జగన్ విశాఖ పర్యటన చేస్తున్నారని విమర్శించారు.
Published : 30 Apr 2023 13:14 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన
-
10 ఏళ్లలో 31వేల కి.మీ రైల్వే మార్గం నిర్మాణం: అశ్వినీ వైష్ణవ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
తిరుపతి చేరుకున్న సిట్ బృందం.. విచారణ ప్రారంభం
-
ప్రత్యేక ట్రేడింగ్ సెషన్.. సెన్సెక్స్ 88+, నిఫ్టీ @ 22,500
-
సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్ ఆసక్తికర పోస్ట్