Ganta: నాడు చంద్రబాబు శంకుస్థాపన చేసినవాటికే.. నేడు జగన్‌ భూమిపూజలు: గంటా శ్రీనివాసరావు

నాలుగేళ్ల క్రితమే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌, అదాని డేటా సెంటర్‌లకు చంద్రబాబు (Chandrababu) శంకుస్థాపన చేశారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasarao) చెప్పారు. తెదేపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో మళ్లీ వాటికే సీఎం జగన్‌ (CM Jagan) భూమిపూజలు చేస్తున్నారని ఆరోపించారు. అవినాష్‌రెడ్డి అరెస్ట్‌పై రాష్ట్ర ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకే జగన్‌ విశాఖ పర్యటన చేస్తున్నారని విమర్శించారు.

Published : 30 Apr 2023 13:14 IST

నాలుగేళ్ల క్రితమే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌, అదాని డేటా సెంటర్‌లకు చంద్రబాబు (Chandrababu) శంకుస్థాపన చేశారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasarao) చెప్పారు. తెదేపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో మళ్లీ వాటికే సీఎం జగన్‌ (CM Jagan) భూమిపూజలు చేస్తున్నారని ఆరోపించారు. అవినాష్‌రెడ్డి అరెస్ట్‌పై రాష్ట్ర ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకే జగన్‌ విశాఖ పర్యటన చేస్తున్నారని విమర్శించారు.

Tags :

మరిన్ని