Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌లో వరద బీభత్సం.. 88 మృతి.. 16 మంది గల్లంతు

హిమాచల్‌ప్రదేశ్‌ (Himachal Pradesh)లో వరద బీభత్సం కారణంగా అపార నష్టం సంభవించింది. ఆకస్మిక  వరదల కారణంగా అధిక సంఖ్యలో ఇళ్లు ధ్వంసం అయ్యాయి. పెద్ద ఎత్తున రోడ్లు కొ‌ట్టుకుపోయాయి. వర్షా కాలం మొదలైన నాటి నుంచి వరద కారణంగా సంభవించిన ప్రమాదాల్లో 88 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మంది గాయపడగా, 16 మంది ఆచూకీ గల్లంతైంది. వరదల్లో వేల సంఖ్యలో పర్యాటకులు వేర్వేరు చోట్ల చిక్కుకుపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Published : 13 Jul 2023 18:43 IST

హిమాచల్‌ప్రదేశ్‌ (Himachal Pradesh)లో వరద బీభత్సం కారణంగా అపార నష్టం సంభవించింది. ఆకస్మిక  వరదల కారణంగా అధిక సంఖ్యలో ఇళ్లు ధ్వంసం అయ్యాయి. పెద్ద ఎత్తున రోడ్లు కొ‌ట్టుకుపోయాయి. వర్షా కాలం మొదలైన నాటి నుంచి వరద కారణంగా సంభవించిన ప్రమాదాల్లో 88 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మంది గాయపడగా, 16 మంది ఆచూకీ గల్లంతైంది. వరదల్లో వేల సంఖ్యలో పర్యాటకులు వేర్వేరు చోట్ల చిక్కుకుపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు