కనుసైగతోనే కదిలే వీల్ ఛైర్.. ఇద్దరు విద్యార్థుల వినూత్న ఆవిష్కరణ
వృద్ధులు, సరిగా నడవలేని వారు వీల్ఛైర్ వాడటాన్ని మనం చూస్తూనే ఉంటాం. కానీ సాధారణ వీల్ఛైర్ని ఉపయోగించేవారు ఒకరి సాయం తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఇద్దరు భోపాల్ విద్యార్థులు. కేవలం కనుసైగతోనే కదిలే వీల్ఛైర్ను ఆవిష్కరించారు. తక్కువ ధరలోనే లభ్యమయ్యే ఆ వీల్ఛైర్ విశేషాలేంటో చూసేద్దామా.
Updated : 23 Mar 2024 15:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి