TS News: గొర్రెల స్కామ్‌ నిందితుడి నుంచి.. రూ.లక్ష కాజేసిన నకిలీ ఏసీబీ

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొర్రెల స్కామ్‌లో కీలక నిందితుల్లో ఒకరు అంజిలప్ప. ఆ అంజిలప్పనే బెదిరించి రూ.లక్షకాజేశాడు ఓ నకిలీ ఏసీబీ. ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ను  అంటూ కొందరికి ఫోన్ కాల్స్ చేస్తూ భారీ మెుత్తంలో వసూళ్లకు పాల్పడ్డాడు. చివరకు పైసా వసూల్ అంటూ దందా సాగిస్తూ హైదరాబాద్ కొత్తపేటలో దొరికిపోయాడు.  

Published : 03 Apr 2024 15:20 IST

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొర్రెల స్కామ్‌లో కీలక నిందితుల్లో ఒకరు అంజిలప్ప. ఆ అంజిలప్పనే బెదిరించి రూ.లక్షకాజేశాడు ఓ నకిలీ ఏసీబీ. ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ను  అంటూ కొందరికి ఫోన్ కాల్స్ చేస్తూ భారీ మెుత్తంలో వసూళ్లకు పాల్పడ్డాడు. చివరకు పైసా వసూల్ అంటూ దందా సాగిస్తూ హైదరాబాద్ కొత్తపేటలో దొరికిపోయాడు.  

Tags :

మరిన్ని