Siddipet: పెట్రోల్లో నీళ్లు కలిపి అమ్ముతున్నారని ప్రజల ఆందోళన
సిద్దిపేట జిల్లా నర్సాపూర్లోని ఓ బంక్లో కల్తీ పెట్రోల్ పోస్తున్నారంటూ వాహనదారులు ఆందోళనకు దిగారు. బంకులో పెట్రోల్ కొట్టించుకుని కొంతదూరం వెళ్లే సరికి వాహనాలు ఆగిపోతున్నాయని ఆరోపించారు. నీళ్లు కలిసిన పెట్రోల్ బాటిళ్లను తీసుకువచ్చి బంకువద్ద ఆందోళన చేపట్టారు. బంకుపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
Published : 28 Feb 2024 19:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన
-
మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే
-
రీడర్స్ డైజెస్ట్.. యూకేలో ముగిసిన 86 ఏళ్ల ప్రయాణం