Gummanuru Jayaram: మంత్రి గుమ్మనూరు జయరాం.. మాటిచ్చి మోసం చేశారు: రైతుల ఆవేదన

మంత్రి గుమ్మనూరు జయరాం.. మాటలతో మోసం చేశారంటున్నారు కర్నూలు జిల్లా ఆస్పరి రైతులు. ఇట్టినా సంస్థ తీసుకున్న భూములు.. తమకు స్వాధీనం చేయిస్తానని ప్రతిపక్షంలో ఉండగా మాటిచ్చిన జయరాం.. మంత్రయ్యాక తన కుటుంబ ఆధీనంలోకి తెచ్చుకోవడంపై మండిపడుతున్నారు.

Updated : 03 Dec 2022 18:07 IST

మంత్రి గుమ్మనూరు జయరాం.. మాటలతో మోసం చేశారంటున్నారు కర్నూలు జిల్లా ఆస్పరి రైతులు. ఇట్టినా సంస్థ తీసుకున్న భూములు.. తమకు స్వాధీనం చేయిస్తానని ప్రతిపక్షంలో ఉండగా మాటిచ్చిన జయరాం.. మంత్రయ్యాక తన కుటుంబ ఆధీనంలోకి తెచ్చుకోవడంపై మండిపడుతున్నారు.

Tags :

మరిన్ని