TS News: యాసంగి ధాన్యం కొనుగోళ్లపై.. ప్రైవేట్వైపే రైతుల మొగ్గు..!
యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసినా ఈసారి ప్రైవేట్లో అమ్మేందుకు రైతులు ఎక్కువగా మొగ్గుచూపే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోఇచ్చే కనీస మద్దతు ధర కంటే ప్రైవేట్లోనే అధికంగా పలుకుతుండటంతో అటు వైపు అన్నదాతలు ఆసక్తి చూపుతున్నారు. సర్కారు కొనుగోలు కేంద్రాల్లో చెల్లింపుల్లో జాప్యం, నిబంధనల పేరిట కొర్రీలు, తాలుపేరిట తూకంలో కోతలు వంటి అనుభవాలు రైతులను ప్రైవేట్ వైపునకు మళ్లేలా చేస్తున్నాయి.
Published : 03 Apr 2024 14:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు