Mahabubabad: మిర్చిని అధిక ధరకు కొనుగోలు చేయాలని రైతుల ధర్నా

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో మిర్చిని తక్కువ ధరకు కొనుగోలు చేయడాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. మార్కెట్ కార్యాలయం ఎదుట బైఠాయించి మిర్చిని అధిక ధరకు కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. రైతుల ఆందోళనతో మార్కెట్‌లో కొనుగోళ్లు స్తంభించాయి.

Published : 11 Apr 2024 13:54 IST

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో మిర్చిని తక్కువ ధరకు కొనుగోలు చేయడాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. మార్కెట్ కార్యాలయం ఎదుట బైఠాయించి మిర్చిని అధిక ధరకు కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. రైతుల ఆందోళనతో మార్కెట్‌లో కొనుగోళ్లు స్తంభించాయి.

Tags :

మరిన్ని