Kakinada: పొలాల్లో ద్విచక్ర వాహనాలు నడిపి.. అన్నదాతల వినూత్న నిరసన

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో పంట పొలాలకు నీరు అందడంలేదంటూ పొలాల్లో ద్విచక్ర వాహనాలను నడిపి రైతులు వినూత్నంగా నిరసన చేపట్టారు. మండలంలో గ్రాంటు చివరి ఆయకట్టు పరిధిలో నీరందక వరి పొలాలు ఎండి పోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోకపోతే తమకు ఆత్మహత్యే దిక్కని వాపోయారు. 

Published : 27 Mar 2024 18:04 IST

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో పంట పొలాలకు నీరు అందడంలేదంటూ పొలాల్లో ద్విచక్ర వాహనాలను నడిపి రైతులు వినూత్నంగా నిరసన చేపట్టారు. మండలంలో గ్రాంటు చివరి ఆయకట్టు పరిధిలో నీరందక వరి పొలాలు ఎండి పోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోకపోతే తమకు ఆత్మహత్యే దిక్కని వాపోయారు. 

Tags :

మరిన్ని