Kakinada: పొలాల్లో ద్విచక్ర వాహనాలు నడిపి.. అన్నదాతల వినూత్న నిరసన
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో పంట పొలాలకు నీరు అందడంలేదంటూ పొలాల్లో ద్విచక్ర వాహనాలను నడిపి రైతులు వినూత్నంగా నిరసన చేపట్టారు. మండలంలో గ్రాంటు చివరి ఆయకట్టు పరిధిలో నీరందక వరి పొలాలు ఎండి పోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోకపోతే తమకు ఆత్మహత్యే దిక్కని వాపోయారు.
Published : 27 Mar 2024 18:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్