Kakinada: పొలాల్లో ద్విచక్ర వాహనాలు నడిపి.. అన్నదాతల వినూత్న నిరసన
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో పంట పొలాలకు నీరు అందడంలేదంటూ పొలాల్లో ద్విచక్ర వాహనాలను నడిపి రైతులు వినూత్నంగా నిరసన చేపట్టారు. మండలంలో గ్రాంటు చివరి ఆయకట్టు పరిధిలో నీరందక వరి పొలాలు ఎండి పోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోకపోతే తమకు ఆత్మహత్యే దిక్కని వాపోయారు.
Published : 27 Mar 2024 18:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్